More

కరోనా విరాళం

30 Mar, 2020 06:06 IST
రవితేజ, వరుణ్‌ తేజ్‌, ‘దిల్‌’ రాజు, శిరీష్‌, శర్వానంద్‌

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో సినిమా తారలు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు, సినిమా కార్మికుల కోసం ఇటీవలే ‘సీసీసీ మన కోసం’’ (కరోనా క్రైసిస్‌ చారిటి మనకోసం) ఏర్పాటు చేశారు ఇండస్ట్రీ ప్రముఖులు.  ఇప్పటికే పలువురు తారలు విరాళాలిచ్చారు.  ఆదివారం విరాళం ప్రకటించిన వారి వివరాలు.

► రవితేజ  (20 లక్షలు)
► వరుణ్‌ తేజ్‌ (20 లక్షలు)
► ‘దిల్‌’ రాజు, శిరీష్‌   (10 లక్షలు)
► శర్వానంద్‌  (15 లక్షలు)
► సాయిధరమ్‌ తేజ్‌ (10 లక్షలు)
► విశ్వక్‌ సేన్‌  (5 లక్షలు)
► ‘వెన్నెల’ కిశోర్‌ (2 లక్షలు)
► సంజయ్‌ (25 వేలు)

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

నాగచైతన్య తొలి సిరీస్‌ 'దూత'.. ఓటీటీలో అప్పటి నుంచే స్ట్రీమింగ్‌

మోసం కేసులో హీరోయిన్‌ నమిత భర్తకు నోటీసులు

బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన బిగ్ బాస్ బ్యూటీ!

సినిమాలపై ఆసక్తి.. ఐఏఎస్‌ ఉద్యోగాన్ని వదిలేసిన తెలుగోడు

మళ్లీ వార్తల్లో నిలిచిన మా ఎన్నికలు.. మంచు విష్ణుపై ప్రకాశ్‌ రాజ్‌ కామెంట్లు