More

ముగ్గురి జవాన్ల మృతి

2 Feb, 2018 20:26 IST

శ్రీనగర్‌ : జమ్ము కశ్మీర్‌లో కొండ చరియలు విరిగిపడటంతో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. శుక్రవారం మచిల్‌ సెక్టార్‌, ఉత్తర కశ్మీర్‌, కుప్వార జిల్లాలోని ఆర్మీక్యాంప్‌పై కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు గాయపడ్డారు.

బుధవారం అఫ్ఘనిస్తాన్‌- తజకిస్తాన్‌ సరిహద్దుల్లో భూమి కంపించడంతో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉత్తర కశ్మీర్‌లోని పలు జిల్లాలకు గువారమే ముందస్తు హెచ్చరిక జారీ చేశారు.  

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

మెట్రో రెయిలింగ్‌పై మహిళ హైడ్రామా..

శరద్ పవార్‌కు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు

నా పై దాడికి సీఎం కుట్ర: గవర్నర్‌ సంచలన ఆరోపణలు

రాహుల్‌పై ప్రణబ్‌ ముఖర్జీ ఆగ్రహించారా..?

శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠకు 60 గంటలపాటు పూజలు