More

133 మంది విమాన ప్రయాణికులు సురక్షితం

29 Nov, 2014 20:18 IST

కోల్కతా: ఓ విమానం టైర్ నుంచి పొగలు రావడంతో కోల్కతా విమానాశ్రయంలో అత్యవసరంగా కిందకు దించారు.  విమానంలోని ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారు.

విమానంలో 133 మంది ప్రయాణికులు ఉన్నట్లు ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. పొగరావడాన్ని గమనించిన వెంటనే పైలెట్ గ్రౌండ్ ఇంజనీర్కు తెలిపినట్లు వారు చెప్పారు.
**

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

రాజకీయ విబేధాలు.. దీపావళి వేడుకల్లో అజిత్ పవార్, సుప్రీయా సూలే

‘దర్భంగా ఎక్స్‌ప్రెస్’ ఘటన మరువకముందే మరో రైలు ప్రమాదం

ఉత్తరకాశీకి థాయ్‌ రెస్క్యూ బృందాలు

ఢిల్లీలో రోడ్లు కనిపించక జనం అవస్థలు!

గడచిన పదేళ్లలో ఘోర రైలు ప్రమాదాలివే..