More

ఒకటి నుంచి అమర్‌నాథ్‌ యాత్ర

29 Jun, 2019 09:03 IST

శ్రీనగర్‌: హిమాలయాల్లో కొలువై ఉన్న అమర్‌నాథుణ్ని దర్శించుకునే వార్షిక యాత్ర జూలై ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టారు. బల్తాల్, పహల్గామ్‌ మీదుగా రెండు మార్గాల్లో సాగే 40 రోజుల అమర్‌నాథ్‌ యాత్రకు సీఆర్పీఎఫ్‌తోపాటు కశ్మీర్‌ పోలీసులు బందోబస్తులో పాల్గొంటారు. తీర్థయాత్ర సందర్భంగా భద్రతా ప్రమాణాలను తుచ తప్పకుండా పాటించాలని హోం మంత్రి అమిత్‌ షా అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

తమిళనాడులో భారీ వర్షం.. స్కూల్స్‌ బంద్‌, పలు రైళ్లు రద్దు

వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి.. ఢిల్లీ వాసులకు స్వల్ప ఊరట

కశ్మీర్‌లో విపరీతమైన మంచు.. రహదారుల మూసివేత

భార్యాభర్తల నుంచి బావామరదళ్ల దాకా.. బరిలో బంధువులు 

టోల్‌ప్లాజా వద్ద కారు బీభత్సం.. పలువురు మృతి