More

ఒకే వేదికపై సూపర్స్టార్లు కలిసేవేళ!

11 Nov, 2014 19:33 IST
అమితాబ్ బచ్చన్, రజనీకాంత్

న్యూఢిల్లీ: భారతీయ సినిమా పరిశ్రమలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్లు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ ఒకే వేదికను పంచుకోబోతున్నారు. ఈ నెల 20న గోవాలో జరిగే 45వ భారత్ అంతర్జాతీయ సినిమా పండుగ(ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా-2014)లో పాల్గొంటారు.

అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ చెప్పారు. చలన చిత్ర ప్రముఖులకు ఇచ్చే  ప్రత్యేక సెంటెనరీ అవార్డు ఈ ఏడాది రజనీకాంత్కు ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు.
**

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

నేపాల్‌లో మరోమారు భూకంపం.. 4.5 తీవ్రత నమోదు!

వందేభారత్‌ స్నాక్‌ ట్రేలు ధ్వంసం చేస్తున్న పిల్లలు?

Nov 23rd: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

సరిహద్దుల్లో ఉగ్రకాల్పులు

Odisha: గుంజీలు తీస్తూ విద్యార్థి మృతి