More

డ్రగ్స్ బానిసకు 25 ఏళ్ల జైలు

18 Dec, 2014 05:51 IST

న్యూఢిల్లీ: డ్రగ్స్ మత్తులో ఇద్దరిని బలిగొన్న ఓ వ్యక్తికి ఢిల్లీ కోర్టు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దేశాన్ని మాదకద్రవ్యాల రహితరంగా మార్చాలని, యువత దీనికి దూరంగా ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలోఈ తీర్పు ప్రాధాన్యతను సంతరించుకుంది. బుధవారమిక్కడ అదనపు సెషన్స్ జడ్జి కామిని లావ్ తీర్పునిస్తూ ఇటీవల రేడియోలో ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని డ్రగ్స్‌కు బానిసవటం దేశానికి ముప్పు అనటాన్ని గుర్తు చేశారు.
 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ముగ్గురు జడ్జీలతో ప్రమాణం చేయించిన సీజేఐ

పేదలకు కోట్ల ఇళ్లు కట్టించాను..

ఆ 8 మందికి మరణశిక్షపై భారత్‌ అప్పీల్‌

ఎంపీ మహువా మొయిత్రాను బహిష్కరించాలి

ప్రజాప్రతినిధులపై క్రిమినల్‌ కేసుల్లో విచారణకు ప్రత్యేక బెంచ్‌లు