More

ఎన్ కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

21 Aug, 2016 13:16 IST

శ్రీనగర్:   జమ్ము కశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులను ఆర్మీ మట్టుబెట్టింది. కశ్మీర్ కుప్వారా జిల్లా తంగ్ ధర్ ప్రాంతంలో సైనికులకు, ఉగ్రవాదులకు కాల్పులు చోటు చేసుకున్నాయి. అక్రమంగా దేశంలో చొరబడడానికి వీరు ప్రయత్నించారు. వీరి వద్ద నుంచి భారీ స్థాయిలో మందుగుండు సామాగ్రి, ఆయుధాలు,  కరెన్సీని ఆర్మీ స్వాధీనం చేసుకుంది. మృతి చెందిన ముగ్గురిని లష్కర్ ఇ తొయిబా ఉగ్రవాదులుగా గుర్తించారు.
 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు భారీ భద్రత.. వేల మందితో బందోబస్తు

మీటింగ్‌ అయ్యాక గిటార్‌ వాయించే సీఎం! ఆయనో డిఫరెంట్‌ ‘ట్యూన్‌’

భారత్ ప్రపంచకప్ గెలిస్తే రూ.100 కోట్లు ఇస్తామన్న సీఈఓ

ఆర్బీఐ మాజీ గవర్నర్‌ కన్నుమూత: పలువురి సంతాపం

వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ వేళ.. అమెరికా రాయబారి సందడి.. వీడియో ట్రెండింగ్‌!