More

జీపు బోల్తా: ఏడుగురు మృతి

26 Jun, 2017 11:39 IST

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రం సిమ్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ జీపు అదుపుతప్పి కొండలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సిమ్లా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

15 సీట్లు గెలిస్తే చాలు.. సీఎం బఘేల్‌

ప్రకాశ్‌ రాజ్‌కు ఈడీ షాక్.. నోటీసులు జారీ!

అందుకే వృద్ధులకు ఉపాధి కరవు: మెకిన్సే నివేదిక

ఎన్నికల ప్రచారానికి తెర

ప్రధాని మోదీకి సచిన్‌ పైలట్‌ కౌంటర్‌, ట్రెండ్‌ రివర్స్‌!