More

బిహార్‌ సీఎం కాన్వాయ్‌పై రాళ్ల దాడి

13 Jan, 2018 03:23 IST

పట్నా/బక్సార్‌: బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. వికాస్‌ సమీక్షా యాత్రలో భాగంగా ఆయన శుక్రవారం బక్సార్‌ జిల్లా డుమ్రావ్‌ వైపు వెళ్తుండగా నందన్‌ గ్రామం దగ్గర్లో దళితవాడలో తాము పడుతున్న ఇబ్బందులను గమనించేందుకు రావాలని కేకలు వేస్తూ కొందరు సీఎం వాహన శ్రేణిపైకి రాళ్లు విసిరారు. ఈ ఘటనలో సీఎంసహా ఎవరూ గాయపడలేదు. రాళ్లను ఎవరు, ఎందుకు విసిరారో తెలియాల్సి ఉంది. కొందరు కావాలనే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారంటూ అధికార జేడీయూ.. ఆర్జేడీపై విమర్శలు చేసింది. 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఎన్నికల ప్రచారం ఆఖరి క్షణంలో ఖర్గే సభ రద్దు!

ప్రేమను పెంచే ఆహారపాత్ర.. కొత్త జంటలకు ప్రత్యేకమట!

కాంగ్రెస్‌ అభ్యర్థి కన్నుమూత.. 25న ఓటింగ్‌ రద్దు!

వర్క్‌ ఫ్రం హోం, ఆదాయంపై సంచలన సర్వే: దిగ్గజాలు ఇపుడేమంటాయో?

పైలట్‌తో కుస్తీకి బై బై..కలిసి గెలుస్తున్నాం: అశోక్‌ గెహ్లాట్‌