More

ప్లాస్టిక్‌ బుల్లెట్లు వచ్చాయి

8 Oct, 2017 13:14 IST

శ్రీనగర్‌ : పిల్లెట్‌ గన్స్‌పై కొంతకాలంగా వివాదాలు వస్తున్న నేపథ్యంలో తాజా ప్రభుత్వం భద్రతా బలగాలకు ప్లాస్టిక్‌ బుల్లెట్లను అందించింది. పెద్దగా ప్రాణహాని లేకపోయినా.. స్టోన్‌ పెల్టర్స్‌ని వీటితో బాగా దెబ్బతీయవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ ప్లాస్టిక్‌ బుల్లెట్లను డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్టనైజేషన్‌ (డీఆర్‌డీఓ) అభివృద్ధి చేసింది. ఈ ప్లాస్టిక్‌ బుల్లెట్లను ఏకే సిరీస్‌, రైఫిల్స్‌లో ఉపయోగించవచ్చు. ప్లాస్టిక్‌ బుల్లెట్లపై పరీక్షలు పూర్తి చేశాకే వీటిని భద్రతా బలగాలకు అప్పగించడం జరిగిందని.. సీఆర్‌పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్ భతన్‌ తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో అల్లర్లను అదుపు చేయడానికి, స్టోన్‌ పెల్టర్స్‌ను కట్టడి చేసేందుకు ఈ ప్లాస్టిక్‌ బుల్లెట్లు ఉపయోగపడతాయని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

సూరత్‌లో ‘దీపావళి ‍ప్రయాణికుల’ తొక్కిసలాట.. పలువురికి అస్వస్థత!

కొత్త ఉద్యోగాలు సృష్టించాలంటే ఇది తప్పనిసరి

ఛత్తీస్‌గఢ్‌ డిప్యూటీ సీఎం ఆస్తులు రూ.447 కోట్లు

దాల్ స‌రస్సులో అగ్నిప్ర‌మాదం.. మంటల్లోకాలి బూడిదైన హౌజ్‌బోట్లు

వృద్ధాశ్రమాల్లో ఎయిర్‌ప్యూరిఫయర్లు, ఆక్సిజన్‌ సిలిండర్లు!