More

గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదు: రాహుల్

19 Feb, 2016 14:28 IST

అమేథీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంథీ శుక్రవారం ఉత్తరప్రదేశ్లోని అమేథీ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలతో ఆయన ముచ్చటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హయాంలో నిత్యావసరాల ధరలు పెరిగాయని, కేజీ పప్పు ధర రూ. 200 లకు చేరిందని ఆయన విమర్శిచారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని ఆయన యూపీఏ ప్రభుత్వ పాలనను సమర్థించుకున్నారు.

 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

Children’s Day 2023: పిల్లలకు ఎన్ని హక్కులున్నాయో తెలుసా?

మణిపూర్‌ హింస: తొమ్మిది మైతీ సంస్థలపై నిషేధం

బ్లూ దోస వీడియో వైరల్: నెటిజన్లు మాత్రం..!

కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఊరట

రోజూ టీ ఖర్చుతో నెలకు రూ.5,000 పెన్షన్.. ఎలాగంటే?