కేవీల్లో ప్రార్థనా గీతం తప్పనిసరా?

Published on Thu, 01/11/2018 - 01:21

న్యూఢిల్లీ: కేంద్రీయ విద్యాలయా(కేవీ)ల్లో ఉదయం అసెంబ్లీలో విద్యార్థులు తప్పని సరిగా ప్రార్థనా గీతం పాడటంపై కేంద్రం వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశిం చింది. కేవీల్లో ప్రార్థనాగీతం ఆలపించాలన్న కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో మధ్యప్రదేశ్‌కు చెందిన వినాయక్‌ సిన్హా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారీమన్, జస్టిస్‌ నవీన్‌ సిన్హాల ధర్మాసనం బుధవారం విచారించింది.

దేశ వ్యాప్తంగా ఉన్న కేవీల్లో హిందూ మతానికి చెందిన ఓ ప్రార్థనా గీతాన్ని విద్యార్థులు తప్ప నిసరిగా ఆలపించాలంటూ కేంద్రం బలవం తపు ఆదేశాలు జారీ చేసిందని.. దానివల్ల విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందడం కష్టమని పిటిషనర్‌ వాదించారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ