More

ఏపీ సీఎం చంద్రబాబుపై ఫిర్యాదు

8 Mar, 2019 12:28 IST

సాక్షి, హైదరాబాద్‌ : డేటా చోరి కేసు వ్యవహారంలో విచారణ జరుపుతున్న తెలంగాణ ప్రభుత్వాన్ని తీవ్రవాదులతో పోల్చుతూ ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై  పోలీసులకు ఫిర్యాదు అందింది. తన వ్యాఖ్యలతో చంద్రబాబు.. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని టీఆర్‌ఎస్‌ నాయకుడు దినేష్‌ చౌదరి ఎస్సార్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. తెలంగాణ ఇమేజ్‌ను దెబ్బతీసే విధంగా మాట్లాడిన చంద్రబాబుపై కేసు నమోదుచేయాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రాళ్లదాడి.. నారాయణపేటలో ఉద్రిక్తత

టీడీపీ-జనసేన సమన్వయ భేటీ రచ్చ రచ్చ

రేవంత్‌ గజదొంగ.. నాపై ఒక్క కేసు లేదు: కడియం

ఓబీసీ సర్టిఫికెట్‌ దుమారం: శరద్‌ పవార్‌ కౌంటర్‌ 

ఇదేం మేనిఫెస్టో?: హరిరామజోగయ్య