More

‘టీడీపీ భూకబ్జాలపై సీబీఐ దర్యాప్తు జరపాలి’

31 Jan, 2018 02:25 IST

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్లుగా సాగుతున్న భూకబ్జాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేసింది. టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ, మంత్రి దేవినేని ఉమ భూకబ్జాలకు పాల్పడుతుంటే చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం సిట్‌ల పేరుతో కాలయాపన చేస్తోందని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ విజయవాడ ప్రాంతం భూకబ్జాలకు అడ్డాగా మారిందని ధ్వజమెత్తారు.  

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

రాహుల్‌ ఎక్కడ?

బస్తర్‌లో 404 సార్లు చక్కర్లుకొట్టాయి!

అర్ధరాత్రి ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు గాయాలు!

తెలంగాణ ఎన్నికలు-2023.. ఈరోజు అప్‌డేట్స్‌

Nov 12th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌