More

భారత్‌ శుభారంభం

23 Oct, 2017 04:49 IST

జొహర్‌ బారు (మలేసియా): సుల్తాన్‌ జొహర్‌ కప్‌ జూనియర్‌ హాకీ టోర్నమెంట్‌లో భారత్‌ శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా 3–2తో జపాన్‌ను ఓడించింది. భారత్‌ తరఫున దిల్‌ప్రీత్‌ సింగ్‌ (11వ, 53వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ చేయగా... సుఖ్‌జీత్‌ సింగ్‌ (41వ నిమిషంలో) ఒక గోల్‌ సాధించాడు. జపాన్‌ జట్టుకు క్యోహి ఒగవా (23వ, 31వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ అందించాడు. సోమవారం జరిగే తమ రెండో లీగ్‌ మ్యాచ్‌లో మలేసియాతో భారత్‌ తలపడుతుంది.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు.. భారత తుది జట్టు ఇదే! ఓపెనర్లు ఎవరంటే?

Ind vs SA: అతడి నుంచి ఎక్కువగా ఆశించొద్దు: మాజీ ఓపెనర్‌

ఏకైక టెస్టులో ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్‌.. సరికొత్త చరిత్ర

క్రీడా శాఖ సంచలన నిర్ణయం.. కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్‌ఐ ప్యానెల్‌పై వేటు

అక్కడున్నది కోహ్లి.. రాత్రికిరాత్రే వెళ్లలేదు.. పక్కా ప్లాన్‌తోనే!