More

‘అర్జున’కు ప్రణయ్‌ నామినేట్‌ 

22 Jun, 2020 00:22 IST

చీఫ్‌ కోచ్‌ గోపీచంద్‌ ‘అర్జున’ అవార్డు కోసం హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ని నామినేట్‌ చేశారు. ఈ నెల 2న భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) సాత్విక్‌ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టి, సమీర్‌ వర్మలను ఆ అవార్డు కోసం సిఫార్సు చేయగా... తనను విస్మరించడంపై ప్రణయ్‌ బహిరంగంగానే అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఆ మరుసటి రోజే (3న) గోపీచంద్‌ అతని పేరును క్రీడాశాఖకు ప్రతిపాదించారు. ‘రాజీవ్‌ ఖేల్‌రత్న’ అవార్డీ హోదాలో గోపీచంద్‌ ఈ సిఫార్సు చేశారని, చీఫ్‌ కోచ్‌ హోదాలో కాదని ‘బాయ్‌’ వర్గాలు తెలిపాయి. కాగా బహిరంగ విమర్శలపై ‘బాయ్‌’ ప్రణయ్‌కి షోకాజ్‌ నోటీసు జారీ చేసింది.  

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

వరల్డ్‌కప్‌లో అత్యంత చెత్త రివ్యూ.. నవ్వు ఆపుకోలేకపోయిన కేన్‌ మామ

సెమీస్‌ లక్ష్యంగా! న్యూజిలాండ్‌ బౌలర్ల విజృంభణ.. లంక 171 ఆలౌట్‌

శ్రేయస్‌ అయ్యర్‌ వెరైటీ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌.. క్రికెట్‌ బ్యాట్‌తో కాకుండా!

టీమిండియాతో మ్యాచ్‌.. నెదర్లాండ్స్‌ యువ బ్యాటర్‌ ఎంట్రీ! కారణమిదే..

చరిత్ర సృష్టించిన ట్రెంట్ బౌల్ట్.. తొలి కివీస్‌ బౌలర్‌గా