More

విజేతలు సోహన్‌– విక్రమ్‌

16 May, 2019 09:53 IST

జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్‌ క్విజ్‌  

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) వేసవి క్రీడా శిబిరాల్లో భాగంగా నిర్వహించిన స్పోర్ట్స్‌ క్విజ్‌లో బి.సోహన్‌–జి. విక్రమ్‌ దేవ్‌ ఆకట్టుకున్నారు. జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌ జోన్‌లో భాగంగా విక్టరీ ప్లేగ్రౌండ్‌లో నిర్వహించిన ఈ పోటీలో సోహన్‌– విక్రమ్‌ దేవ్‌ (వీపీజీ బాక్సింగ్‌ టీమ్‌) విజేతలుగా నిలిచారు.

జీహెచ్‌ఎంసీ రహీంపురా ప్లేగ్రౌండ్‌ క్రికెట్‌ జట్టుకు చెందిన బి. సాయివరుణ్‌ గుప్తా–ప్రాంజల్‌ ఠాకూర్‌ రన్నరప్‌తో సరిపెట్టుకోగా... ఎస్‌. అభినవ్‌ యాదవ్‌–కేఎల్‌వీ కార్తికేయ (వీపీజీ టేబుల్‌ టెన్నిస్‌) మూడోస్థానంలో నిలిచారు. వీరికి షాదాన్‌ కాలేజి ప్రొఫెసర్‌ మొహమ్మద్‌ సయీద్‌ బహుమతులు అందజేశారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

వారి అత్యుత్సాహం.. నాడు అలా టీమిండియాకు భంగ‌పాటు!

రోహిత్‌కు ఆఖరి వరల్డ్‌కప్‌.. ఇదే టోర్నీలో విరాట్‌ 50వ వన్డే సెంచరీ కొడతాడు..!

CWC 2023: భారత్‌-న్యూజిలాండ్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

ఇండియా, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌.. రేపటి నుంచి టికెట్ల విక్రయం 

సర్వనాశనం చేశాడు.. జై షాపై శ్రీలంక మాజీ కెప్టెన్‌ సంచలన వ్యాఖ్యలు