More

యాదాద్రి పనులను పరిశీలించిన సీఎంవో కార్యదర్శి

11 Feb, 2017 12:07 IST

యాదాద్రి: యాదగిరిగుట్టపై జరుగుతున్న యాదాద్రి ఆధునీకరణ పనులను ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి భూపాల్‌రెడ్డి పరిశీలించారు. శనివారం గుట్టపైకి చేరుకున్న ఆయన ముందుగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొని అనంతరం ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులను పరిశీలించారు. జరుగుతున్న పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
 
మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఇద్దరు ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లకు ఉత్తమ సేవా పురస్కారాలు!

ఇదేం చోద్యం.. ఏకంగా చెరువు భూమినే తనఖా పెట్టేశారు!

సామాజిక అస్పృశ్యత నిర్మూలనే లక్ష్యం 

గోవా ఆసుపత్రిలో లీకైన ఆక్సిజ‌న్ ట్యాంక్

కరోనా ఆసుపత్రిలో వైద్యుల నృత్యం