More

20 పైసలకే టీ షర్ట్‌, క్యూ కట్టిన జనం

2 Jan, 2020 08:43 IST

సాక్షి, తిరుత్తణి: న్యూ ఇయర్‌ బంపర్‌ ఆఫర్‌తో తమిళనాడులోని తిరుత్తణిలో ఓ షాప్‌ వద్ద జనాలు క్యూ కట్టారు. చెలామణిలో లేని 20 పైసల నాణెం తెస్తే టీ షర్ట్‌ ఇస్తామని ప్రకటనతో తిరుత్తణిలోని దుస్తుల దుకాణానికి యువత పోటెత్తారు. నూతన సంవత్సరం సందర్భంగా తిరుత్తణిలోని ఓ రెడీమెడ్‌ షోరూమ్‌ వినూత్న ప్రకటన చేసింది. చలామణిలో లేని పాత 20 పైసల నాణెం తెస్తే రూ.300 విలువ చేసే టీషర్ట్‌ ఇస్తామని నిర్వహకులు ప్రకటించారు. అయితే తొలి వందమందికి మాత్రమే ఇస్తామని చెప్పడంతో యువత పెద్ద ఎత్తున దుకాణం ముందు క్యూ కట్టారు. టీ షర్ట్‌ దక్కినవాళ్లు ఆనందం వ్యక్తం చేయగా, దక్కని వాళ్లు నిరుత్సాహంతో వెనుతిరిగారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

హీరోయిన్ కూతురు కొత్త మూవీ.. బడ్జెట్ జస్ట్ రూ.7 లక్షలే!

హీరో ధనుష్ ఇంటికొచ్చిన పోలీసులు? కొడుకు ఆ తప్పు చేయడంతో!

Tamil Nadu: గవర్నర్‌ వెనక్కి పంపిన బిల్లులకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం

స్వామియే శరణం అయ్యప్ప

ఇంటి పట్టాలు మంజూరు చేయాలని వినతి