More

200 లీటర్ల నీలి కిరోసిన్ స్వాధీనం

27 Feb, 2016 16:05 IST

అల్వాల్ (హైదరాబాద్‌) : అల్వాల్‌లోని ఓ గోదాముపై శనివారం ఎస్‌ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 200 లీటర్ల నీలి కిరోసిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

TS: పూర్తైన పరిశీలన.. 2,898 నామినేషన్లకు ఆమోదం

ప్రజల ఆస్తుల్ని గుంజుకోవడానికే కేసీఆర్‌ పోటీ: రేవంత్ రెడ్డి

తెలంగాణ ఆత్మగౌరవం మరోసారి నిలబెట్టాలి: కేసీఆర్‌

ఆరు గ్యారంటీలేమో కానీ..ఆరు నెలలకొకసారి సీఎం మారడం పక్కా : కేటీఆర్‌

ఇద్దరు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు బదిలీ