More

డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా

7 Oct, 2015 22:18 IST

నల్లగొండ రూరల్: నల్లగొండ జిల్లాలోని రామన్నపేట బస్సు ప్రమాదంతో మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. గురువారం జరగాల్సిన పరీక్షలను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసినట్టు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ కె.అంజిరెడ్డి బుధవారం తెలిపారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

హెచ్‌సీఏ వివాదాన్ని పరిష్కరించండి.. హైకోర్టు ఆదేశం​

బీజేపీ తెలంగాణ అభ్యర్థుల తుది జాబితా విడుదల

కాంగ్రెస్‌ను ఓడించేందుకే ఆయనకు టికెట్‌.. రమేష్‌ రెడ్డి ఫైర్‌

హ్యాండిచ్చిన కాంగ్రెస్‌.. అద్దంకి దయాకర్‌ రియాక్షన్‌ ఇదే..

తెలంగాణ ఎన్నికలు-2023.. టుడే అప్‌డేట్స్‌