More

ఓపెన్‌ డిగ్రీ అర్హత పరీక్ష రాసిన మాజీ ఎమ్మెల్యే

27 Mar, 2017 11:40 IST
ఓపెన్‌ డిగ్రీ అర్హత పరీక్ష రాసిన మాజీ ఎమ్మెల్యే

తొర్రూరు : బీఆర్‌.అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఓపెన్‌ డిగ్రీ ప్రవేశ అర్హత పరీక్షను వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నాయకుడు కొండేటి శ్రీధర్‌ ఆదివారం రాశారు. తొర్రూరు డివిజన్‌ కేంద్రంలోని ప్రభుత్వ జూని యర్‌ కళాశాలలో పరీక్ష రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, ప్రోత్సాహం లేక పూర్తిస్థాయిలో చదువుకోలేకపోయానని, ఇప్పుడు ఉన్నత చదువులు చదివేందుకు ఈ ఓపెన్‌ డిగ్రీ అర్హత పరీక్షకు హాజరైనట్లు చెప్పారు.  
 
 
 
మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

స్నేహితుల మధ్య యుద్ధం.. గెలుపు నీదా నాదా సై..!

‘అందుకే 15 రోజుల్లో కుట్ర అంటూ కేటీఆర్‌ సంకేతాలిచ్చారు’

నన్ను చంపాలని చూశారు: ఎమ్మెల్యే గువ్వల

మెదక్‌లో పండగపూట విషాదం.. టపాసులు కొనడానికి వెళ్తుండగా..

సీతక్కకు ప్రచారం ఎక్కువ..పని తక్కువ: హరీశ్‌రావు