More

నేడు, రేపు నగరంలో చేప ప్రసాదం పంపిణీ

8 Jun, 2014 01:08 IST

సాక్షి, హైదరాబాద్: బత్తిని సోదరుల చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 8, 9 తేదీల్లో ప్రసాదం పంపిణీకి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6.30 వరకు ఆస్తమా బాధితులకు ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు. దాదాపు లక్ష చేప పిల్లలను మత్స్యశాఖ అధికారులు అందుబాటులో ఉంచారు. ఈ ఏడాది మూడు లక్షల మంది వస్తారన్న అంచనాతో ప్రసాదాన్ని సిద్ధం చేసినట్టు నిర్వాహకుల్లో ఒకరైన బత్తిని హరినాథ్‌గౌడ్ తెలిపారు.


 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

బీఆర్‌ఎస్‌కు వీఆర్‌ఎస్‌

బీఆర్‌ఎస్‌ సర్కార్‌ అవినీతిపై విచారణ జరిపిస్తాం

కాంగ్రెస్‌ పార్టీకి రేవంత్‌ ప్లస్సా..! మైనస్సా..!

తెలంగాణ ఎన్నికలు: బీజేపీ మేనిఫెస్టో విడుదల

సీఎం కేసీఆర్‌, హరీశ్‌రావులపై ఈసీకి ఫిర్యాదు