More

మద్యం మత్తులో పోలీస్‌ స్టేషన్‌లో వీరంగం

19 May, 2020 17:31 IST

సాక్షి, నిజామాబాద్‌: మద్యం మత్తులో మాజీ సర్పంచ్‌ కుమారుడు ఎడపల్లి పోలీస్‌ స్టేషన్‌లో హల్‌చల్‌ చేశాడు. శంకర్‌ అనే వ్యక్తిపై బీరు సీసాతో దాడి చేసిన ఘటనలో పోలీసులు మాజీ సర్పంచ్‌ శంకర్‌ నాయుడు కుమారుడు రాజీవ్‌ నాయుడుని విచారణ నిమిత్తం పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించారు. మద్యం మత్తులో స్టేషన్‌కు చేరుకున్న రాజీవ్‌ నాయుడు అక్కడ ఫర్నీచర్‌ ధ్వంసం చేసి వీరంగం సృష్టించాడు. చదవండి: ఐటీ ఉద్యోగినిపై పోలీసుల అసభ్య ప్రవర్తన

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

తెలంగాణలో కొత్త వేరియెంట్‌ కలకలం

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన ఎన్ఆర్ఐ ప్రతినిధులు

బైక్‌ ట్యాక్సీలకు ‘మహాలక్ష్మి’ గండం

డిసెంబర్‌ 31 సెలబ్రేషన్స్‌.. హద్దు మీరొద్దు

గాంధీ ఆస్పత్రిలో కోవిడ్‌ కేసులేమీ నమోదు కాలేదు