More

ఇంటర్ పరీక్ష ఫీజు గడువు 20 వరకు పెంపు

17 Dec, 2014 02:15 IST

సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈనెల 20వ తేదీ వరకు పొడిగించారు. ఈమేరకు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి రాంశంకర్‌నాయక్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెగ్యులర్, ప్రైవేటు అభ్యర్థులు తత్కాల్ స్కీమ్ కింద ఫీజు చెల్లింపునకు ఇదివరకు ఈ నెల 15 వరకు గ డువు ఇవ్వగా ఇప్పుడు దాన్ని 20వ తేదీవరకు పొడిగించారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

కేసీఆర్ పదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం: రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు ఓటేస్తే ఎలాంటి మార్పు రాదు: కిషన్ రెడ్డి

మిత్ర ధర్మాన్ని విస్మరించిన రాజకీయాలివి!

2024లో సంకీర్ణ సర్కారు ఖాయం: సీఎం కేసీఆర్

తెలంగాణలో భారీగా నామినేషన్ల ఉపసంహరణ