More

అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పది

2 May, 2020 04:07 IST

కల్వకుంట్ల కవిత 

సాక్షి, హైదరాబాద్‌: రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారిని యువత ఆదుకోవాలని మాజీ ఎంపీ కవిత పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ఇటీవల ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్‌లోని తన నివాసంలో కవిత శుక్రవారం రక్తదానం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మనుషుల ప్రాణాలను రక్తదానం కాపాడుతుందని, తలసేమియా, ఇతర అత్యవసర చికిత్సలకు రక్తం కొరత రాకుండా చూడాలన్నారు.  కార్యకర్తలు  రక్తదానం చేయాలని కవిత పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఒకప్పుడు ముగ్గురూ మిత్రులే.. ఇప్పుడు ముగ్గురూ ప్రత్యర్థులు!

TS Elections 2023: ఇంటి పెద్ద కోసం ఇంతైనా చేయకుంటే ఎలా..!?

'హస్తం'లో.. చివరి నిమిషం వరకు.. వీడని నామినేషన్ల గందరగోళం!

ప్రత్యర్థులకు సవాల్‌ విసిరిన కేసీఆర్‌.. షెడ్యూల్‌ రాక ముందే అభ్యర్థుల ప్రకటన

కంటి ఆస్పత్రికి పేషంట్ల క్యూ.... అంతా దీపావళి టపాసుల బాధితులే!