మృతదేహంతో కామినేని జంక్షన్ వద్ద ధర్నా

Published on Sun, 01/03/2016 - 18:49

నార్కట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి సమీపంలోని కామినేని ఆస్పత్రి జంక్షన్ వద్ద శనివారం జరిగిన ఘోర ప్రమాదంతో స్థానికులు ఆదివారం సాయంత్రం ఆందోళనకు దిగారు. నార్కట్‌పల్లికి చెందిన కొమిరెల్లి వెంకట్ (65) రోడ్డు దాటుతున్న సమయంలో కారు ఢీకొనగా, ఎగిరి కారుపై పడిపోవడం.. డ్రైవర్ ఆపకుండా 20 కిలోమీటర్లు ముందుకు తీసుకెళ్లడం తెలిసిందే.

ఈ ఘటనతో నార్కట్‌పల్లి వాసుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కామినేని ఆస్పత్రి వై జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ వెంకట్ మృతదేహంతో ధర్నాకు దిగారు. పోలీసులు వారికి సర్దిచెప్పడంతో తమ ధర్నాను విరమించారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ