-
2030 నాటికి మెగాసిటీగా హైదరాబాద్
-
మృతదేహంతో కామినేని జంక్షన్ వద్ద ధర్నా
నార్కట్పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్పల్లి సమీపంలోని కామినేని ఆస్పత్రి జంక్షన్ వద్ద శనివారం జరిగిన ఘోర ప్రమాదంతో స్థానికులు ఆదివారం సాయంత్రం ఆందోళనకు దిగారు. నార్కట్పల్లికి చెందిన కొమిరెల్లి వెంకట్ (65) రోడ్డు దాటుతున్న సమయంలో కారు ఢీకొనగా, ఎగిరి కారుపై పడిపోవడం.. డ్రైవర్ ఆపకుండా 20 కిలోమీటర్లు ముందుకు తీసుకెళ్లడం తెలిసిందే. ఈ ఘటనతో నార్కట్పల్లి వాసుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కామినేని ఆస్పత్రి వై జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ వెంకట్ మృతదేహంతో ధర్నాకు దిగారు. పోలీసులు వారికి సర్దిచెప్పడంతో తమ ధర్నాను విరమించారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి: ఐదేళ్ల తర్వాత 11 మంది వైద్యులపై కేసు!
బీజేపీ నాయకులపై ఫిర్యాదు
బీజేపీ డబ్బులు తీసుకుని కాంగ్రెస్కు ద్రోహం
● ఎమ్మెల్యే పాయల్ శంకర్
కాంగ్రెస్ గెలుపు తథ్యం
అప్పుడు.. ఇప్పుడు
పంచదార.. ఇక లేనట్లేనా?
స్ట్రాంగ్.. భద్రత
లాఠీచార్జి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
- NOTA: నోటా.. కోరల్లేని పులి!
- అందానికే కాదు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనసూయ.. బర్త్డే స్పెషల్ (ఫోటోలు)
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- పదేళ్ల తర్వాత.. చాట్జీపీటీ కంపెనీ కోఫౌండర్ సంచలన నిర్ణయం!
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement