More

అమరవీరుల స్థూపం వద్ద ఆత్మహత్యా యత్నం

30 Jun, 2020 19:32 IST

సాక్షి, వరంగల్‌ అర్బన్‌ : జిల్లాలోని హన్మకొండలో దారుణం చోటుచేసుకుంది. అదాలత్‌ జంక్షన్‌  అమరవీరుల స్థూపం వద్ద ఓ వ్యక్తి కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గమనించిన పలువురు అతన్ని వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని నెక్కొండ మండలం అలంఖానిపేటకు చెందిన మాసం వెంకటేశ్వర్లుగా గుర్తించారు. కాగా, తన చావుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కారణమని బాధితుడు ఓ లేఖలో పేర్కొన్నాడు. (చదవండి : తెలంగాణలో ప్రవేశ పరీక్షలు వాయిదా)

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఐటీ సోదాల్లో రూ. 5 కోట్ల నగదు పట్టివేత.. ఎన్నికల కోసమేనా?

నర్సాపూర్‌: సీఎం కేసీఆర్‌ సభలో బుల్లెట్ల కలకలం

అది నాకు సెంటిమెంట్‌.. ఆయన వస్తే గెలుపు తథ్యం: మంత్రి పువ్వాడ

తెలంగాణను ఏడిపించేదే కాంగ్రెస్‌ పార్టీ: సీఎం కేసీఆర్‌

దమ్ముంటే అక్కడ గెలవండి! చిదంబరానికి మంత్రి హరీష్‌ రావు కౌంటర్‌