More

ఐసీయూని ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి

3 Feb, 2016 17:08 IST

మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఐసీయూ, డయాగ్నోస్టిక్ ల్యాబ్‌ను రాష్ట్ర వైద్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి బుధవారం ప్రారంభించారు. ఆసుపత్రికి మెరుగైన పరికరాల కోసం రూ.16కోట్లు విడుదల చేస్తున్నట్లు లక్ష్మారెడ్డి ప్రకటించారు. అనంతరం ఆయన జడ్చర్లలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

తెలంగాణ సీఎం ఎంపిక.. ఇది కాంగ్రెస్సేనా?

డిజిట‌లైజేషన్ దిశ‌గా టీఎస్ఆర్టీసీ

కొండారెడ్డిపల్లి కాదు.. ఇక మాది సీఎం ఊరు

తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి.. తొలి పోస్ట్‌

Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి.. ఎల్లుండే ప్రమాణం