More

ఆదుకున్నారు

11 Apr, 2020 12:45 IST

నిజామాబాద్‌: నిజామాబాద్‌ నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో చెట్టు కింద ఆశ్రయం పొందుతున్న కుటుంబాన్ని అధికారులు కామారెడ్డి స్వగృహానికి తరలించారు. ఈ కుటుంబానికి చెందిన  మహిళ 15 రోజుల క్రితం జిల్లా ప్రభుత్వాస్పతిలో డెలివరీ అయిన విషయం తెలిసిందే ! ఈ కుటుంబ అవస్థలపై గురువారం సాక్షిలో ప్రచురితం కాగా ఐసీడీఎస్, బాలల పరిరక్షణ అధికారులు,  సఖీ సెంటర్‌ అధికారులు స్పందించారు.కుటుంబానికి ఆశ్రయం కల్పించారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదకర స్థాయిలో ఊబకాయ సమస్య!

అవినీతి డబ్బుతో కేసీఆర్‌ గెలవాలనుకుంటున్నారు: సిద్ధరామయ్య

TS: ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ

పొంగులేటి నివాసం నుంచి కీలక పత్రాలు స్వాధీనం?

బీజేపీలో ‘బీఫామ్‌’ మంటలు.. సంగారెడ్డిలో ఉద్రిక్తత