More

25 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

27 Jan, 2016 09:43 IST

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం గూడెంలో బుధవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.  ఈ సందర్భంగా లారీలో అక్రమంగా తరలిస్తున్న 25 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకుని... సీజ్ చేశారు. అందుకు సంబంధించిన లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిని ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

మోదీ ఆలింగనం.. మందకృష్ణ కంటతడి

కరెంట్‌ కావాలా? కాంగ్రెస్‌ కావాలా?: కేటీఆర్‌

ఎస్సీ వర్గీకరణకు త్వరలోనే కమిటీ: ప్రధాని మోదీ

అమ్మాయిలూ.. జర జాగ్రత్త!: హైదరాబాద్ సీపీ

vijayashanti: కాంగ్రెస్‌లోకి విజయశాంతి!