More

కీసరలో ప్రశాంతంగా పోలింగ్

27 Dec, 2015 10:56 IST

రంగారెడ్డి జిల్లా కీసర మండల కేంద్రంలో ఆదివారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. మొదటగా ఓటును కొండాపూర్ ఎంపీటీసీ జ్యోతి వేశారు. ఇక్కడ మొత్తం 149 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.



 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

రాష్ట్రంలోనూ పంటల బీమా!

శ్వేతపత్రం అబద్ధాల పుట్ట

యంగ్ స్ట్రోక్‌

మీకోసం సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌! 

భారమైతే బదిలీ!