More

శామీర్‌పేట్‌ రిసార్ట్‌లో పోలీసుల తనిఖీలు

12 Sep, 2014 11:35 IST

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శామీర్పేటలోని ఓ రిసార్ట్పై పోలీసులు శుక్రవారం దాడి చేశారు. ఈ సందర్భంగా రూ.24 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మెదక్ ఉప ఎన్నికల్లో ఈ డబ్బును పంచేందుకు దాచినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై సమాచారం అందటంతో పోలీసులు రిసార్ట్ పై దాడి చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు ఓ రాజకీయ నేతకు సంబంధించిందిగా పోలీసులు భావిస్తున్నారు.

 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఇద్దరు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు బదిలీ

మందకృష్ణ మాదిగ 25 కోట్లు అడిగారు: కేఏ పాల్‌

కేసీఆర్‌కు కోటి అప్పు ఇచ్చిన వివేక్‌

తెలంగాణ ఎన్నికలు-2023.. టుడే అప్‌డేట్స్‌

చట్టం చేసైనా సరే ఎస్సీ వర్గీకరణ: కిషన్‌రెడ్డి