More

రూ. 20 కోట్ల సోయాబిన్ పట్టివేత

19 May, 2015 12:45 IST
రూ. 20 కోట్ల సోయాబిన్ పట్టివేత

ఆదిలాబాద్:  ఆదిలాబాద్ జిల్లాలో అక్రమంగా నిల్వచేసిన 36వేల క్వింటాళ్ల సోయాబిన్ విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు.  పట్టణ శివారులోని డైమండ్ గోడౌన్ పై మంగళవారం ఆర్డీవో, రెవిన్యూ అధికారులు దాడులు జరిపారు. గోడౌన్‌లో 36వేల క్వింటాళ్ల సోయాబిన్ విత్తనాలను అక్రమంగా బస్తాల్లో నిల్వ ఉంచినట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ. 20 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా వేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

చంద్రబాబు నాకు గురువని ఎక్కడా చెప్పలేదు: రేవంత్‌

T Congress: రంగంలోకి హైకమాండ్‌.. అసంతృప్తులంతా దారికి వచ్చారా?

ఒంటరిగా బరిలోకి.. సీపీఎం పోటీతో లాభపడేది! నష్టపోయేది ఎవరు?

వరల్డ్‌కప్‌ ఫీవర్‌.. పెళ్లికి వచ్చిన అతిథుల కోసం ఎల్‌ఈడీ స్క్రీన్‌..

వోటథాన్ యాప్‌ ప్రారంభించిన లెట్స్‌వోట్ - వచ్చే వారంలో వాకథాన్‌ కూడా..