More

గుడారమే ‘ఆధారం’ 

4 Apr, 2018 08:25 IST

ములకలపల్లి: వారంతా రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదశ్రామికులు.. ఆంధ్రాలోని నర్సీపట్నం, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి జామాయిల్‌ తోటలు నరికేందుకు ఇక్కడకు వచ్చారు.. పనిచేసేచోటే తాత్కాలికంగా గుడారాలు వేసుకొని తోటలు నరుకుతున్నారు.. వానైనా, వరదైనా వారికి ఈ గుడారాలే జీవన ‘ఆధారం’.. ఒక్కో గుంపులో సుమారు యాభై మంది వరకూ నివసించే ఈ కష్టజీవుల జీవనానికి ఈ చిత్రం సజీవ సాక్ష్యం. 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడి ఇంట్లో ఈడీ సోదాలు

ఫొటో జర్నలిస్ట్‌ గోపాల్‌పై దాడి

మజ్లిస్‌ కంచుకోటలో పాగా కోసం బీజేపీ, కాంగ్రెస్‌ పోటీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023.. టుడే అప్‌డేట్స్‌

మూడు రోజులు పలుచోట్ల తేలికపాటి వానలు