More

గిదేం సిగ్నల్‌

27 Sep, 2018 09:39 IST

సికింద్రాబాద్‌  :అసలే ట్రాఫిక్‌ జామ్‌లతో సతమతమవుతున్న సిటీజనులు...సిగ్నలింగ్‌ వ్యవస్థ లోపాలతోనూ పాట్లు పడుతున్నారు. బుధవారం మధ్యాహ్నం సికింద్రాబాద్‌ సంగీత్‌ చౌరస్తా వద్ద సిగ్నల్‌ రెడ్, గ్రీన్‌ లైట్లు ఒకేసారి వెలగడంతో వాహనదారులు అయోమయానికి గురయ్యారు. ఇలా అయితే అన్ని వైపుల వాహనదారులు కదిలి... ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

కాంగ్రెస్‌ మాటలు నమ్మి మోసపోవద్దు

సింగరేణి మనుగడ కేసీఆర్‌తోనే..

కుటుంబ పాలన అంతమే! 

ముస్లింలు ఎటువైపు? 

సార్‌ నుంచి అధ్యక్షా వరకు..