More

చెరువులో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి

17 Feb, 2016 14:38 IST

ఖమ్మం జిల్లా కూనవరం మండలం పైడిగూడెంలో ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు మృత్యువాతపడ్డారు. గ్రామానికి చెందిన చిన్నారులు చదల స్వాతి(5), వల్లా భూమిక(5) బుధవారం మధ్యాహ్నం సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. ఆడుకుంటూ నీటిలోకి దిగారు. సమీపంలోని ఉన్న వారెవరూ గమనించకపోవటంతో మునిగి చనిపోయారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన కేంద్రమంత్రి నిర్మలా

ప్రేమ పేరుతో ఆర్మీ ఉద్యోగి మోసం

కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ అనిత ఇంటికి మల్లా రెడ్డి కోడలు

‘ముప్పై తారీఖు ఊళ్లె ఓట్లున్నయ్‌.. వచ్చి మన పార్టీకే ఓటు వేయాలే’

Telangana: బీజేపీ అగ్ర నేతల క్యూ.. చాన్స్‌ ఉన్న చోట్ల ప్రచార హోరు