More

సీపీఆర్వోగా ఉమాశంకర్ బాధ్యతల స్వీకరణ

31 Jan, 2015 03:28 IST
సీపీఆర్వోగా ఉమాశంకర్ బాధ్యతల స్వీకరణ

సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్(సీపీఆర్వో)గా ఎం.ఉమాశంకర్ కుమార్  శుక్రవారం రైల్ నిలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీర్స్ 1997 బ్యాచ్‌కు చెందిన ఆయన ఇప్పటివరకు సికింద్రాబాద్ డివిజన్ సిగ్నల్ అండ్ టెలికం ఇంజనీర్‌గా విధులు నిర్వహించారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

తెలంగాణకు మోదీ.. పర్యటన షెడ్యూల్‌ ఇదే.

కృష్ణా ట్రిబ్యునల్‌ విచారణ రెండు నెలలు వాయిదా

కాంగ్రెస్‌ నాయకుల మాటలు నమ్మి ఆగం కావొద్దు: కేసీఆర్‌

TSRTC: ఉద్యోగుల జీతాలు కట్‌.. ఈసీని కలిసిన టీఎస్‌ఆర్టీసీ జేఏసీ

గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా: జైవీర్‌రెడ్డి