More

గుర్తుతెలియని మహిళ దారుణహత్య

15 Jan, 2016 04:03 IST

పోచమ్మమైదాన్ (వరంగల్) : వరంగల్ నగరంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గురువారం స్థానిక ఎంజీఎం ఆస్పత్రి సమీపంలోని కస్తూరిబా ఆశ్రమం వద్ద గుర్తు తెలియని మహిళ నిర్జీవంగా పడి ఉండగా స్థానికులు గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. రాయితో తీవ్రంగా కొట్టడంతో ఆమె చనిపోయినట్లు భావిస్తున్నారు.

ముఖం చిధ్రం కావటంతో గుర్తుపట్టడానికి వీల్లేకుండా ఉంది. ఫోరెన్సిక్ నిపుణులు సంఘటన స్థలానికి చేరుకుని రక్తపు నమూనాలను సేకరించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

​HYD: నేను ఆరోగ్యంగానే ఉన్నా: సీపీ సందీప్‌ శాండిల్య

మిత్రున్ని మోసం చేసిన కేసీఆర్‌కు మీరు ఓ లెక్కా: రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్‌ తెచ్చేది భూమాత కాదు..భూమేత : కేసీఆర్‌

బీఆర్‌ఎస్‌ను ఆగం చేస్తున్న వర్గపోరు.. ట్రబుల్‌ షూటర్‌ మంత్రం పనిచేస్తుందా?

'ఇందిరమ్మ రాజ్యం సరిగ్గా ఉంటే ఎన్టీఆర్‌ పార్టీ ఎందుకు పెట్టేవారు?'