More

3000 మంది ఉగ్రవాద సంస్థలో చేరారు

21 Apr, 2015 05:48 IST

ట్యూనిష్: దాదాపు 3000 మంది ట్యూనిషియన్ యువకులు ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్లో చేరినట్లు ట్యూనిషియా రక్షణశాఖ సహాయమంత్రి రఫిక్ చెల్లీ తెలిపారు. ఇప్పటికే లిబియాలో అనేక మంది ఉగ్రవాద సంస్థల్లో చేరి శిక్షణ పొందుతున్నారని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. టర్కీ గుండా వెళ్లి ఇస్లామిక్ స్టేట్లో చేరాలని ప్రయత్నించిన 12 వేలమందిని అడ్డుకున్నామని చెప్పారు. ఇలాంటి పరిస్థితులు తలెత్తడానికి కారణాలు ఏమై ఉంటాయో తెలుసుకోవాల్సిందిగా తాము ఇప్పటికే అన్ని శాఖలకు ఆదేశాలిచ్చినట్లు తెలియజేశారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

క్రేజీ న్యూస్‌: 'పుష్ప 2'కు ముహుర్తం ఫిక్స్‌.. ఆ రోజే షూటింగ్‌ ప్రారంభం!

మోదీ చేసే మంచి పనులకు రాముడిలా కొలుస్తారు..

మహిళలకు 'మహా' మినహాయింపు.. ఎందులో తెలుసా..?

విశాఖను వరించిన 'సాగరమాల'

ఆ రెండూ లేకపోతే భారీ ప్రాణ నష్టమే సంభవించేది..