More

పేకాట క్లబ్‌పై దాడులు; ఏడుగురి అరెస్ట్

11 Aug, 2015 19:53 IST

కుత్బుల్లాపూర్ (రంగారెడ్డి): పేకాట ఆడుతున్న ఓ క్లబ్‌పై మంగళవారం దాడులు నిర్వహించి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. పేకాట సమాచారం అందుకున్న పోలీసులు కంట్రీక్లబ్‌పై దాడులు నిర్వహించి ఏడుగురిని అరెస్ట్ చేశారు.  వారి నుంచి రూ.36,830 నగదు, ఎనిమిది సెల్‌ఫోన్‌లు, మూడు టూ వీలర్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

టీడీపీకి చెందిన నడికొప్పు రాజు ఆధ్వర్యంలో ఈ పేకాట నడుస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

క్రేజీ న్యూస్‌: 'పుష్ప 2'కు ముహుర్తం ఫిక్స్‌.. ఆ రోజే షూటింగ్‌ ప్రారంభం!

మోదీ చేసే మంచి పనులకు రాముడిలా కొలుస్తారు..

మహిళలకు 'మహా' మినహాయింపు.. ఎందులో తెలుసా..?

విశాఖను వరించిన 'సాగరమాల'

ఆ రెండూ లేకపోతే భారీ ప్రాణ నష్టమే సంభవించేది..