More

ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్

12 Aug, 2015 18:16 IST
ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్

ఎస్సార్‌నగర్: నగరంలో పలు చోట్ల ద్విచక్రవాహనాల దొంగతనానికి పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఈ మేరకు బుధవారం ఎస్సార్‌నగర్ పోలీసులు నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. వివరాలు.. ప్రదీప్(28) అనే యువకుడు గత కొంత కాలంగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నాడు.

కాగా, ప్రదీప్‌ను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 9 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ప్రదీప్‌ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

క్రేజీ న్యూస్‌: 'పుష్ప 2'కు ముహుర్తం ఫిక్స్‌.. ఆ రోజే షూటింగ్‌ ప్రారంభం!

మోదీ చేసే మంచి పనులకు రాముడిలా కొలుస్తారు..

మహిళలకు 'మహా' మినహాయింపు.. ఎందులో తెలుసా..?

విశాఖను వరించిన 'సాగరమాల'

ఆ రెండూ లేకపోతే భారీ ప్రాణ నష్టమే సంభవించేది..