More

‘అమ్మఒడి’కి నేటి వరకు గడువు

5 Jan, 2021 05:00 IST
అధికారుల సమీక్షలో మాట్లాడుతున్న మంత్రులు ఆదిమూలపు సురేష్, అనిల్‌కుమార్‌యాదవ్‌

అవసరమైతే పొడిగింపు

రెండోవిడత నగదు పంపిణీని 11న నెల్లూరులో ప్రారంభించనున్న సీఎం జగన్‌

మంత్రి ఆదిమూలపు సురేష్‌

సాక్షి ప్రతినిధి, నెల్లూరు/పొగతోట (నెల్లూరు): జగనన్న అమ్మఒడి పథకానికి అర్హులైన వారి పేర్లు లబ్ధిదారుల జాబితాలో లేకపోతే మంగళవారం వరకు నమోదు చేసుకునేందుకు అవకాశం ఇచ్చినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. అవసరమైతే ఈ అవకాశాన్ని మరో రెండురోజులు పొడిగిస్తామన్నారు. అమ్మఒడి రెండో విడత కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ఈనెల 11న నెల్లూరులో ప్రారంభిస్తారని చెప్పారు.

ఈ నేపథ్యంలో సోమవారం ఆయన మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌తో కలిసి నెల్లూరులో అధికారులతో సమీక్షించారు. తమ ప్రభుత్వానికి ప్రజల ఆదరణ చూసి కడుపు మంటతో ప్రతిపక్షాలు నిందలు వేస్తున్నాయన్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రులతోపాటు సీఎం ప్రోగ్రామ్స్‌ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సభాస్థలిని పరిశీలించారు. 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఎన్నికల నాటికి 'తణుకు' ఎన్ని మలుపులు తిరుగుతుందో..? ఏ ముగింపునిస్తుందో..?

Nov 12th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

అనకాపల్లి బరిలో బైరా దిలీప్ .. డిపాజిట్లు కూడా రావు: అయ్యన్న పాత్రుడు

ఎల్లో మీడియా పిచ్చి రాతలు.. కొంచెమైనా సిగ్గుండాలి కాదా?

భీమిలి సీటుపై గంటా కర్చీఫ్‌.. టికెట్ ఇస్తే ఓటమి ఖాయం!