More

కడప స్టీల్ ప్లాంట్ భూమిపూజపై సీఎం జగన్‌ ట్వీట్‌, ఏమన్నారంటే..

15 Feb, 2023 21:32 IST

సాక్షి, తాడేపల్లి: కడప స్టీల్ ప్లాంట్ భూమిపూజపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సజ్జన్ జిందాల్ తో కలిసి స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పాల్గొనడం ఆనందంగా ఉందని.. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ టీమ్‌కి నా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారాయన.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

మద్యం లారీ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం

ప్రజలందరికీ సీఎం వైఎస్‌ జగన్‌ దీపావళి శుభాకాంక్షలు

చంద్రమోహన్‌ మృతి పట్ల సీఎం జగన్‌ దిగ్భ్రాంతి

నంద్యాల బరి నుంచి ‘భూమా’ ఔట్‌!

మైనార్టీలను గత టీడీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది: సీఎం జగన్‌