More

ఏపీ: రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్‌ దసరా శుభాకాంక్షలు

5 Oct, 2022 11:15 IST

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్మాత ఆశీస్సులతో ప్రతి కుటుంబం సిరి సంపదలతో ఆనంద, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి ఆశలు ఫలించి, ఆశయాలు నెరవేరాలన్నారు. ఈమేరకు సీఎం జగన్‌ తన ట్విటర్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు. 

చదవండి: (సీఎం జగన్‌కు రుణపడి ఉంటా: విజయసాయిరెడ్డి)

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

అనకాపల్లి బరిలో బైరా దిలీప్ .. డిపాజిట్లు కూడా రాదు: అయ్యన్న పాత్రుడు

ఎల్లో మీడియా పిచ్చి రాతలు.. కొంచెమైనా సిగ్గుండాలి కాదా?

భీమిలి సీటుపై గంటా కర్చీఫ్‌.. టికెట్ ఇస్తే ఓటమి ఖాయం!

వైన్‌ షాప్‌నకు నిప్పు.. మద్యం ఇవ్వలేదని తగలబెట్టేశాడు!

టీడీపీ-జనసేన పొత్తు.. టీడీపీ నేతల్లో కంగారెందుకు?.. ఏం జరగబోతోంది?