More

వన మహోత్సవంలో పాల్గొననున్న సీఎం వైఎస్‌ జగన్‌

2 Aug, 2021 21:19 IST

సాక్షి, అమరావతి : ఆగస్ట్‌ 5న మంగళగిరి ఎయిమ్స్‌లో వన మహోత్సవం జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. వనమహోత్సవం సందర్భంగా ఎయిమ్స్‌లో మొక్క నాటనున్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

Nov 19th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార యాత్ర.. 17వ రోజు షెడ్యూల్‌ ఇదే..

విశాఖ ప్రమాదంలో కొత్త కోణం.. యూట్యూబర్‌ ఎక్కడ?

హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లలో ఏపీకి రెండోస్థానం 

రైతులను మోసం చేసింది మీ బాబే రామోజీ