More

ఏపీలో కొత్తగా 739 కరోనా కేసులు

6 Sep, 2021 17:53 IST

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 739 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 14 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. గత 24 గంటల్లో వైరస్‌ నుంచి 1,333 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు 19,93,589 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సం‍ఖ్య 13,925కు చేరింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం రోజున హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

చదవండి: Corona: పట్టణాల్లో నియంత్రణలోనే కోవిడ్‌ 


 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఇదేం మేనిఫెస్టో?: హరిరామజోగయ్య

ఐఐటీఎఫ్‌లో ప్రత్యేక ఆకర్షణగా ఏపీ స్టాల్స్‌

టీడీపీ ఆఫీస్‌కు సీఐడీ నోటీసులు

పిల్లల కోసం ఎంతో చేస్తున్నాం: సీఎం జగన్‌

చంద్రబాబు దుర్మార్గపు పాలనలో పవన్‌ పాత్ర: మంత్రి అంబటి