More

ఇంద్రకీలాద్రిపై ఈనెల 21 నుంచి పవిత్రోత్సవాలు

6 Aug, 2021 21:10 IST

సాక్షి, విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ఈనెల 21 నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభంకానున్నాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈనెల 23న మహా పూర్ణాహుతితో ఉత్సవాలు ముగియనున్నాయి. ఈనెల 21 నుంచి మూడ్రోజులపాటు అన్ని ఆర్జిత సేవలు రద్దు కానున్నాయి.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

‘సంక్షేమ రాజ్యం సృష్టికర్త సీఎం జగన్’

ఏపీ: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు జీవో జారీ

మౌలానా ఆజాద్ జ‌యంతి వేడుకలకు సీఎం జగన్‌

‘ఏపీలో సామాజిక విప్లవం.. ఆ ఘనత సీఎం జగన్‌దే’

రాజ్‌భవన్‌కు పదే పదే! అలా ప్లాష్‌బ్యాక్‌లోకి వెళితే..