More

ఏపీలో ఇద్దరు ఐఏఎస్‌ అధికారుల బదిలీ

13 Apr, 2022 13:57 IST

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా అనిల్‌కుమార్ సింఘాల్‌, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎం.టి కృష్ణబాబు బదిలీ అయ్యారు. కృష్ణబాబుకు రవాణాశాఖ అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.
చదవండి: మండేకాలం..  జాగ్రత్త సుమా..!

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

Nov 9th CBN Case Updates: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

సీమ సిగలో మరో ఉద్యాన కళాశాల

రెండేళ్లలో 2,030 గుండె శస్త్రచికిత్సలు

జగన్‌ పాలనలోనే గిరిజనులకు మేలు

డొక్కు రాతలే దిక్కా రామోజీ..?!